షాకింగ్: సగం కాలిన యువతి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలింపు

66చూసినవారు
షాకింగ్: సగం కాలిన యువతి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలింపు
మధ్యప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి(25) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు సమీప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం యువతి అంత్యక్రియలు జరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత చితిపై సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్