రెజ్లర్ అమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

1073చూసినవారు
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ అమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్‌లో తాను కాంస్యం గెలిచినా అది తనకు పూర్తి స్థాయి సంతోషం ఇవ్వలేదన్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో దేశ ప్రజల ఆశీర్వాదంతో బంగారు పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 21 ఏళ్ల అమన్.. ఒలింపిక్స్‌లో భారత్ తరపున పతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్