శుభ్‌మ‌న్ గిల్ అధ్బుత సెంచరీ..

61చూసినవారు
శుభ్‌మ‌న్ గిల్ అధ్బుత సెంచరీ..
వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టులో భార‌త యువ‌కెర‌టం శుభ్‌మ‌న్ గిల్ సెంచరీ నమోదు చేశాడు. వరుస వికెట్లు పడుతున్న ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ గిల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ 132 బంతులలో 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 100 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 52 ఓవర్లలో 200/4.

సంబంధిత పోస్ట్