చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందు

43187చూసినవారు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. మద్ది మాణిక్యం గ్రామంలో మగ బిడ్డను చెట్ల పొదల మధ్య వదిలి వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ గత రాత్రి ప్రసవించగా ఆడబిడ్డ కాకుండా మగబిడ్డ జన్మించడంతో చెట్ల పొదల మధ్య వదిలి వెళ్లింది. దీంతో స్థానికులు స్పందించి పసికందును అధికారులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్