బీజేపీ, బిఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మోద్దు: సాయి తేజ

81చూసినవారు
బీజేపీ, బిఆర్ఎస్ నాయకుల మాయమాటలు నమ్మోద్దు: సాయి తేజ
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపు కొరకు కాంగ్రెస్ నాయకులు సోమవారం రోజున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు బూత్ ఇంచార్జ్ ఐరేని సాయి తేజ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మ శంకర్, బిల్లా బాలరాజు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్