AP: ఎన్నికల వేళ పిఠాపురం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి బరిలో దిగడంతో రాష్ట్రం చూపు పిఠాపురం వైపు మళ్లింది. పిఠాపురంలో గెలిచేదెవరు? అనే దానిపై Lokal యాప్ ఎక్స్క్లూజివ్గా ఓటర్లను, లీడర్లను అడిగి తెలుసుకుంటోంది. తాజాగా వైసీపీ నేత లక్ష్మీ పార్వతిని పలకరించగా.. పవన్పై వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుస్తారని ఆమె చెప్పారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. SHARE IT