బడులు తెరిచే నాటికి ఒక జత ఏకరూప దుస్తులు

55చూసినవారు
బడులు తెరిచే నాటికి ఒక జత ఏకరూప దుస్తులు
బడులు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 82, 117 మంది విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. దుబ్బాక పురపాలికలోని ధర్మాజీపేట మండలంలోని ఆకారం, గోసాన్పల్లి గ్రామాల్లో మెప్మా, ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ పరిశీలించారు. మహిళలకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్