అదృశ్యమైన ఉపాధ్యాయుడు హత్య...

6019చూసినవారు
అదృశ్యమైన ఉపాధ్యాయుడు హత్య...
చేగుంట మండల కేంద్రంలో ఉపాధ్యాయుడి అదృశ్యం ఘటన విషాదంగా మిగిలింది. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ కూకట్ పల్లి ప్రగతినగర్ చెరువులో సోమవారం పోలీసులు గుర్తించారు. గత నెల28 నుంచి అదృశ్యమైన హిందీ పండిత్ నాగరాజును కొందరు వ్యక్తులు హత్య చేసినట్టు తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చెరువులో మృతదేహం పడేసినట్లుగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్