ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

51చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సిద్ధిపేట రూరల్ మండల పరిధిలోని పూల్లూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులు దాదాపు 35 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు.

సంబంధిత పోస్ట్