అయోధ్య అక్షింతల పంపిణీలో ఘర్షణ

7176చూసినవారు
అయోధ్య అక్షింతల పంపిణీలో ఘర్షణ
అయోధ్య శ్రీరాముని అక్షింతల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన జగదేవపూర్ మండలం పలుగడ్డ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలను గ్రామానికి చెందిన యువకులు, గ్రామ పెద్దలు ఇంటింటికి తిరిగి పంచాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది గ్రామస్తులు, కుల సంఘం పెద్ద లేకుండా ఎలా పంచుతారని అక్షింతలు పంపిణీ చేస్తున్న వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్