కాంగ్రెస్ నాయకుల మాటలు అబద్ధాలు తెలింది: మాజీమంత్రి

59చూసినవారు
మల్లన్న సాగర్ కొట్టుకపోయిందని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు అబద్ధాలని తేలిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మల్లన్న సాగర్ జలాశయాన్ని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డిలతో కలిసి శుక్రవారం సందర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ మల్లన్నసాగర్ నిండడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. కాలేశ్వరం కొట్టుకపోయిందని చెప్పిన వారికి ఇది చెంపపెట్టు లాంటి సమాధానమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్