మట్టి వినాయకులనే పూజిద్దాం

52చూసినవారు
మట్టి వినాయకులనే పూజిద్దాం
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళికి గజ్వెల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహాలు పూజించడం ద్వారా పర్యావరణంకు మేలు కలుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్