నాచారం నరసింహస్వామిని దర్శించుకున్న రఘునందన్ రావు

71చూసినవారు
నాచారం నరసింహస్వామిని దర్శించుకున్న రఘునందన్ రావు
గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలం, బీజేపీ నాయకులతో కలిసి నాచారం నర్సింహా స్వామి ఆలయంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. గజ్వేల్ పట్టణంలోని వార్డులలో ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్