సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో శనివారం తెల్లవారుజాము సమయంలో మర్రి శ్రీనివాస్ కు చెందిన లేక దూడ హైనా దాడిలో మృతి చెందింది. తెల్లవారుజామున బావి దగ్గరికి వెళ్లి చూడగా లేగ దూడ మృతి చెందింది. రైతు శ్రీనివాసును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.