ప్రజలతో కలిసి మంత్రి పొన్నం మార్నింగ్ వాక్

5562చూసినవారు
ప్రజలతో కలిసి మంత్రి పొన్నం మార్నింగ్ వాక్
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో బుధవారం ప్రజలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో, స్థానిక చిరు వ్యాపారులతో ముచ్చటించి, టీ స్టాల్ లో చాయ్ తాగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్