చికిత్స పొందుతూ..వ్యక్తి మృతి

22565చూసినవారు
చికిత్స పొందుతూ..వ్యక్తి మృతి
తూప్రాన్ పట్టణానికి చెందిన అర్కల వంశీ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. ఆదివారం రాత్రి కొంపెల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వంశీ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా నిన్న ఉదయం మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. పంచనామా చేసేందుకు వచ్చిన పోలీసులు అతను బతికున్నట్లుగా గుర్తించడంతో గాంధీకి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్