మెదక్ లో గెలుపెవరిది?

83చూసినవారు
మెదక్ లో గెలుపెవరిది?
మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు కొనసాగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుండి పోటీ చేస్తున్న నాయకులకు మెదక్ తో అనుబంధం ఉండటంతో రాజకీయం వేడెక్కింది. హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు తనదేనని ధీమాతో ఉన్నారు. మరోవైపు బీసీ బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ప్రచారం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్