ఎన్నికల అధికారులతో మంత్రి వాగ్వాదం

55చూసినవారు
ఎన్నికల అధికారులతో మంత్రి వాగ్వాదం
పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారులతో మంత్రి అప్పలరాజుకు వాగ్వాదం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్దంగా ఉందని నిన్న వైసీపీ ప్రచార రథాన్ని అధికారులు అడ్డుకున్నారు. ప్రచార రథం, రూ.లక్ష తీసుకొని వాహనాన్ని తిరిగి ఇఛ్చేయాలని తన అనుచరులకు మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్