అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

19042చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్లో దామరంచ గ్రామానికి చెందిన రవి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందారు. రవి తన వ్యవసాయ పొలం వద్ద కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. పౌల్ట్రీ ఫామకు వెళ్లిన రవి అక్కడ ఉరివేసుకొని మృతి చెందారు. కాగా బంధువులు రవి మృతిపై అనుమానంతో సోమవారం ఉదయం వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన వెల్దుర్తి పోలీసులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్