కరెంట్ షాక్ తో మహిళ మృతి

14308చూసినవారు
కరెంట్ షాక్ తో మహిళ మృతి
మెదక్ జిల్లా శివంపేట మండలంలో విషాదం నెలకొంది. గూడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి సరోజన వ్వవసాయం పొలంలో విద్యుత్ కంచెకు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్