నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి ఒకరు మృతి

51983చూసినవారు
కోహిర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మెథడిస్ట్ చర్చి భవనం ఆదివారం అకస్మాత్తుగా కూలింది. భవనం కూలిన సమయంలో 9 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజు, ఖసిముల్లాలను సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖసిముల్ల చికిత్స పొందుతూ మరణించారు. మరొకరిని జహీరాబాద్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్