గణనీయంగా పెరిగిన రూ.500 నోట్ల వినియోగం

71చూసినవారు
గణనీయంగా పెరిగిన రూ.500 నోట్ల వినియోగం
దేశంలో రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో రూ.500 నోట్ల వినియోగం గణనీయంగా పెరిగింది. 2024 మార్చి నాటికి చలామణీలో ఉన్న మొత్తం నగదులో 86.5 శాతం వీటిదే కావడం గమనార్హం. అంతకుముందు ఏడాది వీటి వినియోగం 77.1 శాతంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికలో తెలిపింది. గతేడాది మే నెలలో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్