బీజేపీలోకి చేరిన సింగర్ అనూరాధ పౌడ్వాల్‌

580చూసినవారు
బీజేపీలోకి చేరిన సింగర్ అనూరాధ పౌడ్వాల్‌
ప్రముఖ గాయని, 'పద్మశ్రీ' అవార్డు గ్రహీత అనురాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. బీజేపీ నేతలు ఆమెను శనివారం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్‌ ప్రారంభించి 35 ఏళ్లుగా భక్తిగీతాలు ఆలపిస్తూ.. దేశాన్ని సుస్థిర ప్రగతి దిశగా మోదీ నడిపిస్తున్నారని అన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నాకు పాడే అవకాశం ఇవ్వడంతో నా జీవిత కల సాకారమైంది’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్