ధర్మపురికి పోటెత్తిన భక్తులు

1034చూసినవారు
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్