నంది మేడారం కోర్టులో లోక్ అదాలత్

69చూసినవారు
నంది మేడారం కోర్టులో లోక్ అదాలత్
ధర్మారం మండలం నంది మేడారంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి ఎన్. వెంకట సచిన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కక్షిదారులతో మాట్లాడి, రాజీ కుదిర్చి లోక్ అదాలత్ ద్వారా శనివారం 358 కేసులను పరిష్కరించారు. అనంతరం వెంకట సచిన్ రెడ్డి మాట్లాడుతూ. కోర్టు కేసుల సత్వర పరిష్కారంపై కక్షిదారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్