ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలను విజయవంతం చేయాలి

64చూసినవారు
ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలను విజయవంతం చేయాలి
ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎంఈఓ కొమ్మెర శ్రీనివాసరెడ్డి కోరారు. మంగళవారం హుజురాబాద్ ఎంఆర్సి భవనంలో హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, సైదాపూర్, ఇల్లందకుంట మండలాల ఎస్ జిఎఫ్ కార్యదర్శులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని, అభిలాషను పెంచే ఉద్దేశ్యంతో ప్రతి ఏడు నిర్వహించే ఈ క్రీడలను ఈనెల 29 నుండి నిర్వహిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్