రాష్ట్ర సచివాలయానికి చేరిన బుగ్గారం పంచాయతీ

2258చూసినవారు
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం, ఇతర అవినీతి అక్రమాల చిట్టా తెలంగాణ రాష్ట్ర సెక్రటరియేట్ కు చేరింది. విజిలెన్స్, ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు ఫిర్యాదు దారుడైన చుక్క గంగారెడ్డికి రిజిష్టర్ పోస్ట్ ద్వారా పంపిన లేఖ శనివారం అందింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గంగారెడ్డి చేసిన ఫిర్యాదుకు విచారణ చేపట్టి నివేదికలు తయారు చేసి తగు చర్యలు తీసుకోవాలని పంపించామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్