ఉద్యమాల రథసారథిని గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

83చూసినవారు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల రథసారథి ప్రొఫెసర్ కోదండరామ్ ని గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవిని అందజేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఉద్యమకారులకు నేడు గౌరవం దక్కుతుందని, ఇలాగే అన్ని జిల్లాలలో ఉద్యమకారులను గుర్తించి సముచిత గౌరవం అందజేయాలని ఈ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్