వినోద్ కుమార్ గెలుపు కోసం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

83చూసినవారు
వినోద్ కుమార్ గెలుపు కోసం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
కరీంనగర్ పార్లమెంటు టిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ గెలుపు కోసం కరీంనగర్లోని 21వ డివిజన్ మహిళ కార్యకర్తలు సీతారామపురం సాయిబాబా దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. వినోద్ కుమార్ గెలిస్తే కరీంనగర్ అభివృద్ధి బాటలో ముందంజలో ఉంటది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మహిళ నాయకురాలు పాదం అజంతా, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్