నది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

66చూసినవారు
నది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి, గోదావరి నది పరివాహక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. గత వారం రోజులుగా కురుస్తున వర్షాలు దృష్ట్యా వాతావరణ శాఖ వారు మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్