మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసిన ఇన్ ఛార్జ్ కమిషనర్

79చూసినవారు
మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసిన  ఇన్ ఛార్జ్ కమిషనర్
జగిత్యాల రూరల్ మండల మున్సిపల్ ఇన్ ఛార్జ్ కమిషనర్ గా ఇటీవలే నియామకమైన బి. చిరంజీవిని మర్యదపూర్వకంగా మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి-లక్ష్మణ్ నివాసంలో ఆదివారం కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ శరణ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్