మెట్ పల్లి: మార్కండేయ స్వామి దేవాలయ కళావరోహణ కార్యక్రమం

83చూసినవారు
మెట్ పల్లి: మార్కండేయ స్వామి దేవాలయ కళావరోహణ కార్యక్రమం
మెట్ పల్లి పట్టణంలో పద్మశాలి పట్టణ అధ్యక్షులు ధ్యావన పెళ్లి రాజారాంఆధ్వర్యంలోపద్మశాలి సంఘ భవనం శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ కళావరోహణ కార్యక్రమం సోమవారం విగ్రహ కళ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ మూలవిరాట్ విగ్రహములకు రుద్రాభిషేకము, స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ వాస్తు సహిత కుంభ కలశ ప్రతిష్ట మహోత్సవము నిర్వహించారు. అనంతరం బాల ఆలయ ప్రారంభోత్సవము మహాపూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది.

సంబంధిత పోస్ట్