గంగారంలో అయోధ్య రామాలయ అక్షింతల పంపిణీ కార్యక్రమం

608చూసినవారు
గంగారంలో అయోధ్య రామాలయ అక్షింతల పంపిణీ కార్యక్రమం
కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి శ్రీ అయోధ్య రాములయ్య అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కొనకటి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామంలోని ఆంజనేయ స్వామి భక్తులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గడపగడపకు అక్షింతలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్