గంగారంలో భూమి పూజ కార్యక్రమం చేసిన గ్రామ సర్పంచ్

1854చూసినవారు
గంగారంలో భూమి పూజ కార్యక్రమం చేసిన గ్రామ సర్పంచ్
కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడా ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ నిర్మాణం కోసం శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు అంబరీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, ఆలయ అధ్యక్షుడు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్