26 నుంచి వాలీబాల్ టోర్నమెంట్

66చూసినవారు
26 నుంచి వాలీబాల్ టోర్నమెంట్
జూలపల్లిలో ఈ నెల 26, 27 తేదీలలో దారబోయిన లింగయ్యయాదవ్ స్మారకార్ధం ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా వాలీబాల్ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి తమ్మనవేని రాజయ్య తెలిపారు. టోర్నమెంట్ నిర్వాహకులుగా జూలపల్లి మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింగ్ యాదవ్, మధుకర్ యాదవ్ తన తండ్రి స్మారకార్థం నిర్వహిస్తున్నారని తెలిపారు. విజేతకు నగదుతోపాటు బహుమతులు అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్