హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాలలో శోభాయాత్రలో భాగంగా మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపి మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి హాజరై వారు మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా శ్రీరాముని నామస్వరం చేస్తా ఉందని అన్నారు. హిందువులంతా ఏకతాటిపైకోచ్చి హిందువుల ఐక్యతను చాటుకోవాలని కోరారు.