రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

85చూసినవారు
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
జగిత్యాల జిల్లా బీర్పూర్లోని తుంగూర్ కు చెందిన బెత్తపు లక్ష్మి, మల్లయ్య కుమారుడు సంజయ్ రెండేళ్లలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన సంజయ్.. 2022లో రైల్వేలో గ్రూపు-Dకి ఎంపిక కాగా టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండడంతో ఉద్యోగంలో చేరలేదు. 2023లో TSPSC నిర్వహించిన కానిస్టేబుల్(ఎక్సైజ్), టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారి, గ్రూపు-4, ఏఈఈ (సివిల్), ఏఈ పోస్టులకు ఎంపికయ్యాడు. ఏఈ ఉద్యోగంలో చేరుతానని సంజయ్ తెలిపాడు.

సంబంధిత పోస్ట్