అమేథీలో స్మృతీ ఇరానీ ఓటమి

64చూసినవారు
అమేథీలో స్మృతీ ఇరానీ ఓటమి
అమేథీ పార్ల‌మెంట్ స్ధానంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఓటమి చ‌విచూశారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ చేతిలో ఓడిపోయారు. సుమారు లక్ష మెజార్టీతో కిషోరీ లాల్ శ‌ర్మ‌ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీపై స్మృతి విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్