స్మృతి మందన్నా హాఫ్ సెంచరీ

58చూసినవారు
స్మృతి మందన్నా హాఫ్ సెంచరీ
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో నేడు మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో స్మృతి మందన్నా హాఫ్ సెంచరీ చేసింది. 61 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసింది. అయితే, మరో వైపు భారత టీమ్ మాత్రం వరుస వికెట్లు కోల్పోతోంది. 28 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్