మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

568చూసినవారు
మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా జూన్, జూలై నెలల్లో ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్