జోరుగా సాగుతోన్న ఈవీల పరుగు

72చూసినవారు
జోరుగా సాగుతోన్న ఈవీల పరుగు
దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ పరుగు జోరుగా సాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ 4,591 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022-23లో ఈ సంఖ్య 3,242 యూనిట్లు. మార్చి నెలలో ఏకంగా 2,08,410 యూనిట్ల అమ్మకాలు తోడవడంతో.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశవ్యాప్తంగా 16,75,700 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. 2022-23తో పోలీస్తే ఇది 41 శాతం అధికం కావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్