సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేకులు

77చూసినవారు
సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేకులు
సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు శుక్రవారం బ్రేకులు పడ్డాయి. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే సీఎం జగన్ ఇవాళ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్