నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

55చూసినవారు
నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం
ఇవాళ్టి నుంచి ఏపీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది. రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాజమండ్రి నుంచే పురందేశ్వరి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్