ఈ రోజు పెన్షన్ డబ్బులు రానట్లేనా?

84చూసినవారు
ఈ రోజు పెన్షన్ డబ్బులు రానట్లేనా?
మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ వెల్లడించారు. అయితే మే 1న కార్మికుల దినం. ఇవాళ బ్యాంకులకు సెలవు. ఈ విషయాన్ని గమనించాలని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటన జారీ చేశారు. కాగా, రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్