ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా..?

55చూసినవారు
ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా..?
చాలా మంది ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పని చేస్తుంటారు. దీంతో శరీరం మొద్దుబారినట్టుగా ఉంటుంది. అయితే శరీరాన్ని చురుకుగా ఉంచుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి శారీరక శ్రమ చేయనప్పుడు, జీర్ణక్రియ, నడుముకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు రోజుకు 5 నిమిషాలు మలాసనం చేస్తే మంచిది. దీని వల్ల నడుము కండరాలు ఒదులుగా అయ్యి దృఢత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్