లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

53చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 23,003 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, మారుతీ, టైటన్, పవర్ గ్రిడ్, రిలయన్స్ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్