టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు మృతి

62చూసినవారు
టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు మృతి
స్వాతంత్ర సమరయోధుడు, ఏపీ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు గోపాల కృష్ణ (64) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం పంతులుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో హనుమంతరావు కుమారుడు గోపాలకృష్ణ ఒకరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్