రఫాపై దాడిలో 35 మంది మృతి

82చూసినవారు
రఫాపై దాడిలో 35 మంది మృతి
హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రఫాపై నిన్న ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 35 మంది మరణించినట్లు గాజా అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొన్నారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు రఫాపై చేసిన దాడిలో హమాస్ గ్రూప్ అధికారులు యాసిన్ రబియా, ఖలీద్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్