ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు

76చూసినవారు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు
తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ నేడు జరిగే ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికకే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని పట్టభద్రులను కోరారు.

సంబంధిత పోస్ట్