లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

59చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 51.69 పాయింట్లు లాభంతో 80,716.55 వద్ద ముగియగా.. నిఫ్టీ సైతం 26.30 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. హిందూస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్